Puri Jagannath Rath Yatra : ఏటా దేవుడికి జ్వరం వస్తుంది, నయం అయ్యే వరకూ దర్శనాలుండవు, ఎందుకు?
310 هزار بار بازدید -
پارسال
-
ప్రతి సంవత్సరం పూరీలో దేవుడికి జ్వరం
ప్రతి సంవత్సరం పూరీలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకూ దర్శనాలుండవు. పూజలుండవు. అన్నీ జ్వరం తగ్గాకే. ఈ ఏడాది కూడా పూరీలో ఉన్న జగన్నాథుడుకీ ఆయన అన్న బలరాముడికీ, చెల్లెలు సుభద్రకీ జ్వరం వచ్చింది. అందుకే ఈసారి కూడా రథయాత్రకు ముందు ఈ గుడిలో 15 రోజులు దర్శనాలు నిలిపేశారు. ఈ ఆలయానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
#Puri #RathaYatra2023 #Jagannatha #JagannathRathYatra
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: Facebook: BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu
ట్విటర్: Twitter: bbcnewstelugu
#Puri #RathaYatra2023 #Jagannatha #JagannathRathYatra
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: Facebook: BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: Instagram: bbcnewstelugu
ట్విటర్: Twitter: bbcnewstelugu
پارسال
در تاریخ 1402/03/30 منتشر شده
است.
310,064
بـار بازدید شده